పిచ్ నుంచి స్పిన్నర్లకు సాయం
వాంఖడే స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 150 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం భారత్కు సవాలుగా మారనుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటన్నారు. భారత్ క్లీన్స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే బ్యాట్స్మెన్ సంయమనంతో కూడిన దూకుడు ప్రదర్శించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
వాంఖడే టెస్టుకు ఇరు జట్లు :
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్.
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్క్.