శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్, ఆ తర్వాత కొద్దిరోజులకే జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. శుబ్మన్ గిల్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలకు ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్టులో ఓపెనర్లుగా అవకాశం దక్కడంతో మయాంక్ అగర్వాల్ చోటు కోల్పోవాల్సి వచ్చింది...