శ్రేయాస్ అయ్యర్ రాక తర్వాత భారత జట్టు గమనిస్తే.. రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికె), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, పర్దీష్ కృష్ణలతో మూడో టీ20లో బరిలోకి దిగే అవకాశముంది.