మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మహ్మద్ షమీ గాయపడితే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు, ఉమేశ్ యాదవ్ గాయపడితే నటరాజన్ను తీసుకున్నారు. వీరికంటే ముందు టెస్టు సిరీస్కి ఎంపికయ్యాడు నవ్దీప్ సైనీ. ఆ ఇద్దరికంటే సైనీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి... అతని ఎంపిక భారత జట్టుకి కలిసొస్తుంది’ అన్నాడు ఆశీష్ నెహ్రా.
మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మహ్మద్ షమీ గాయపడితే శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు, ఉమేశ్ యాదవ్ గాయపడితే నటరాజన్ను తీసుకున్నారు. వీరికంటే ముందు టెస్టు సిరీస్కి ఎంపికయ్యాడు నవ్దీప్ సైనీ. ఆ ఇద్దరికంటే సైనీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి... అతని ఎంపిక భారత జట్టుకి కలిసొస్తుంది’ అన్నాడు ఆశీష్ నెహ్రా.