ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే... టోర్నీలో అత్యధిక పాయింట్ల సాధించి టాప్లో ఉన్న టీమిండియాకే విజయం దక్కుతుందని కొందరు అంటుంటే, మరికొందరు టెస్టుల్లో కూడా వన్డే, టీ20ల్లోలా సూపర్ ఓవర్ నిర్వహిస్తారని మరికొందరు భావించారు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే... టోర్నీలో అత్యధిక పాయింట్ల సాధించి టాప్లో ఉన్న టీమిండియాకే విజయం దక్కుతుందని కొందరు అంటుంటే, మరికొందరు టెస్టుల్లో కూడా వన్డే, టీ20ల్లోలా సూపర్ ఓవర్ నిర్వహిస్తారని మరికొందరు భావించారు.