ఇక విరాట్ కోహ్లీ గానీ రోహిత్ శర్మ గానీ వారి జట్లను నడిపించడంలో తమదైన శైలి కలిగిఉన్నారు. ఎంఎస్ ధోని టెస్ట్ కెప్టెన్ గా తప్పుకున్నాక.. రెండేండ్ల పాటు వన్డే, టీ20 లకు కెప్టెన్ గా కొనసాగలేదా..? అప్పుడు లేని క్లారిటీ ఇప్పుడెందుకు వచ్చింది..? అన్నింటికంటే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ప్రొఫెషనల్ గా ఆడటం.. రాణించడం ముఖ్యమైనది’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.