పవర్ ప్లే, డీఆర్ఎస్ వంటి మార్పుల కారణంగా బ్యాటర్లకు వెసులుబాటు బాగా పెరిగింది. ఈ తరంలో ఉన్నన్ని సౌకర్యాలు ఉండి ఉంటే సచిన్ టెండూల్కర్ తాను చేసిన పరుగుల కంటే రెట్టింపు పరుగులు, రెట్టింపు సెంచరీలు చేసి ఉండేవాడు..’ అంటూ ట్వీట్ చేశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య...