‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి ప్రిపేర్ అవ్వడానికి 25 రోజుల సమయం కావాలంటే, ఐపీఎల్ ఆడడం మానేయాలి. ఐపీఎల్ ఆడటం మానేస్తే రెండు నెలల సమయం దొరుకుతుంది. అయినా ఐసీసీ ట్రోఫీ గెలవడం అంత ఈజీ కాదు, మహేంద్ర సింగ్ ధోనీ అలా ఈజీగా కనిపించేలా చేశాడు.. ’ అంటూ స్పందించాడు శాస్త్రి..