గత ఏడాది టీమిండియాకి వన్డే, టీ20, వన్డేల్లో కెప్టెన్సీ కూడా చేసిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్లో గాయపడి 3 నెలల తర్వాత తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్కి ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ని ఆడించడంపై టీమిండియా మేనేజ్మెంట్పై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ వీరలెవెల్లో విరుచుకుపడ్డాడు..