ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా లు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగారు.