విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్లేయర్లు ఒకానొక సమయంలో పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు... ఫామ్ కోల్పోయినా ధోనీ, టెండూల్కర్ వంటి ప్లేయర్లు జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగారు...