ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రాలకు తుది జట్టులో చోటు కల్పించలేదు టీమ్ మేనేజ్మెంట్. జస్ప్రిత్ బుమ్రా ఇంకా పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని వార్తలు వినిపించగా మహ్మద్ షమీ స్థానంలో వచ్చిన ఉమేశ్ యాదవ్కి టీమ్లో చోటు దక్కింది...