ఐపీఎల్ 2023 సీజన్లో మూడు సెంచరీలతో 890 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ 18 పరుగులు చేసి థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా పెవిలియన్ చేరాడు. దీంతో రోహిత్ శర్మ, పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే వంటి టాపార్డర్ బ్యాటర్లు రాణించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి..