ముగిసిన ఐదో రోజు ఆట... ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన టీమిండియా...
First Published Jun 22, 2021, 11:47 PM ISTడ్రా దిశగా సాగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్...
న్యూజిలాండ్కి 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం... ఆట ముగిసే సమయానికి సరికి సరిగ్గా 32 పరుగుల ఆధిక్యంలో భారత్...