వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ షెడ్యూల్లో జరగాల్సిన కొన్ని మ్యాచులు, సిరీస్లు కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఫైనల్ నిర్వహించాలని భావించిన ఐసీసీ, పాయింట్ల పద్ధతిన కాకుండా విజయాల శాతం ఆధారంగా ఫైనల్ పోటీదారులను ఎంపికచేయాలని నిర్ణయం తీసుకుంది.
వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ షెడ్యూల్లో జరగాల్సిన కొన్ని మ్యాచులు, సిరీస్లు కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఫైనల్ నిర్వహించాలని భావించిన ఐసీసీ, పాయింట్ల పద్ధతిన కాకుండా విజయాల శాతం ఆధారంగా ఫైనల్ పోటీదారులను ఎంపికచేయాలని నిర్ణయం తీసుకుంది.