ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టాప్ 2లో ఉన్నాడు. అయినా నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్ని ఎంచుకున్న టీమిండియా, రవీంద్ర జడేజాకి తుది జట్టులో చోటు కల్పించి, రవిచంద్రన్ అశ్విన్కి మొండిచేయి చూపించింది.