అయితే శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్... ఇలా టాప్ టీమ్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సమయంలో పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనుకుంటే తమ ఫేవరెట్ జింబాబ్వేతో ఆడుకోవచ్చని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...