టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 726/9 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మురళీ విజయ్ 87, రాహుల్ ద్రావిడ్ 74, సచిన్ టెండూల్కర్ 53, వీవీఎస్ లక్ష్మణ్ 62 పరుగులు చేయగా వీరేంద్ర సెహ్వాగ్ 254 బంతుల్లో 40 ఫోర్లు, 7 సిక్సర్లతో 293 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...