పృథ్వీషాకి అప్పుడే చెప్పా... అయినా పట్టించుకోలేదు... మహ్మద్ కైఫ్ కామెంట్...
First Published Dec 22, 2020, 12:06 PM ISTమొదటి టెస్టులో భారత జట్టు వైఫల్యం తర్వాత ఘోరంగా విమర్శలు ఎదుర్కొంటున్న క్రికెటర్ పృథ్వీషా... తొలి ఇన్నింగ్స్లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రాక్టీసు మ్యాచుల్లో కూడా ఫెయిల్ కావడంతో మనోడికి ఓ రేంజ్లో ఆటాడుకున్నారు నెటిజన్లు. రెండో టెస్టులో పృథ్వీషాకి చోటు దక్కడం దాదాపు అసాధ్యమే.