టీమిండియా ఆడే విధానాన్ని, ప్లేయర్ల యాటిట్యూడ్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయం అప్పుడు తీసుకున్నదే. అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ ఆడేటప్పుడు అన్ని సార్లు విజయాలు రాకపోవచ్చు, కానీ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మాత్రం పెరుగుతూ ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...