IPL 2021: ఆఖరి టెస్టులా క్యాన్సల్ చేస్తారా... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఘాటు కామెంట్...
First Published Sep 22, 2021, 5:30 PM ISTఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో కరోనా కలకలం రేగింది. యూఏఈలో సరిగ్గా మూడంటే మూడు మ్యాచులు సజావుగా జరిగాయో లేదో, నాలుగో మ్యాచ్కి ముందు కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది... అయితే పాజిటివ్ కేసు వచ్చినా, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సజావుగా జరుగుతుందని తేల్చి చెప్పింది ఐపీఎల్ యాజమాన్యం...