ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీని ఆడించాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నది. జింబాబ్వే వంటి అనామక జట్టుపై ఆడితే అయినా కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చి సెంచరీ చేస్తాడని.. తద్వారా అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఆసియా కప్ తో పాటు వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు మునపటి ఫామ్ అందుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు.