ఐపీఎల్ 2021 తర్వాత మెగా వేలానికి ముందు యజ్వేంద్ర చాహాల్ని వేలానికి విడుదల చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్లను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ, చాహాల్ని తిరిగి కొనుగోలు చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు..