ధోనీ, ఆ రోజు చెప్పిన మాటలు ఎప్పటికీ.. భారత జట్టుకి ఎంపికైన మహిళా వికెట్ కీపర్ ఇంద్రాణీ రాయ్...
First Published May 17, 2021, 12:21 PM ISTటీమిండియా మహిళా జట్టు, వచ్చే నెలలో ఇంగ్లాండ్కి వెళ్లనుంది. ఈ టూర్లో ఓ టెస్టు మ్యాచ్తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్కి ఎంపికైన వికెట్ కీపర్ బ్యాట్స్వుమెన్ ఇంద్రాణీ రాయ్, తనకి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన సలహాలు ఎంతో మేలు చేశాయని చెప్పుకొచ్చింది...