భారత క్రికెట్ టీమ్ మాత్రం హైదరాబాద్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడబోవడం లేదు. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్కత్తా, బెంగళూరు వేదికల్లో లీగ్ మ్యాచులు ఆడబోతున్న టీమిండియా, భాగ్యనగరంలో మాత్రం ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడడం లేదు.