మొదటి రెండు మ్యాచులు సజావుగా సాగినా, పల్లెకెలెలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. పాక్లో షెడ్యూల్ చేసిన మ్యాచులు పూర్తి ఓవర్ల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతుంటే, లంకలో మ్యాచులకు వాన అడ్డంకిగా మారింది.