భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత శర్మ, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరగా దీపక్ హుడా 22, హార్ధిక్ పాండ్యా 29, సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 52 పరుగులు చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసిన భారత జట్టు, బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో ఉత్కంఠ విజయం సాధించింది...