గత ఏడాది కాలంలో టీమిండియాకి కెప్టెన్గా వ్యవహరించబోతున్న ఏడో ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. లంక టూర్లో శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత అజింకా రహానే, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్.. టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు...