ఇప్పటికే వుమెన్ ఐపీఎల్ కోసం భారత మహిళా క్రికెటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. మిథాలీరాజ్, హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జులన్ గోస్వామి, షెఫాలీ వర్మ వంటి క్రికెటర్లు అదరగొడుతున్న సమయంలో గంగూలీ ఇలాంటి కామెంట్లు చేయడం... క్రికెట్ ఫ్యాన్స్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి...