టీమిండియా బాగు కోసం సౌరవ్ గంగూలీ ఆ నిర్ణయం తీసుకున్నాడని, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు పర్ఫామెన్స్ చూసిన తర్వాత కూడా విరాట్ కోహ్లీని కెప్టెన్గా కొనసాగించడం మూర్ఖత్వమే అవుతుందని దాదా ఫ్యాన్స్, బీసీసీఐ ప్రెసిడెంట్కి సపోర్ట్ చేస్తున్నారు...