అయితే క్రికెటర్లను ఇలా ఆరాధించడం టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ కు నచ్చడం లేదు. ఆటగాళ్లేం దేవుళ్లు కాదని.. జట్టు ముఖ్యమని వ్యాఖ్యానించాడు. ధోని, కోహ్లీ వంటి ఆటగాళ్లను దైవాలుగా మారుస్తున్న ఫ్యాన్స్, సోషల్ మీడియా, ప్రసారకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.