రూ.20 కోట్లు ఇస్తామని చెప్పినా ఓ పాన్ మసాలా యాడ్లో నటించడానికి ఒప్పుకోలేదని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ ఇదే పాన్ మసాలా యాడ్లో కనిపించారు.ఇది గౌతమ్ గంభీర్కి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది..