వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టులకు సారథిగా వ్యవహరించబోతున్నాడు రోహిత్ శర్మ. ఈ టెస్టులకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత బీసీసీఐ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ కలిసి టీమిండియా ఫ్యూచర్ టెస్టు కెప్టెన్ని ఎంచుకుంటారు...