అయితే ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్గా ఉన్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అంబటి రాయుడిని పట్టించుకోలేదు. నాలుగో స్థానంలో విజయ్ శంకర్ని సెలక్ట్ చేసిన ఎమ్మెస్కే ప్రసాద్.. ‘విజయ్ శంకర్, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ టీమ్కి త్రీడీ ప్లేయర్గా ఉపయోగపడతాడు’ అంటూ వ్యాఖ్యానించాడు..