లక్నో (కెఎల్ రాహుల్) , అహ్మదాబాద్ (హర్దిక్ పాండ్యా) లకు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు. ఇక ఢిల్లీ (రిషభ్ పంత్), ముంబై (రోహిత్ శర్మ), రాజస్థాన్ రాయల్స్ (సంజూ శాంసన్) లకు కూడా పాత నాయకులే కొనసాగుతున్నారు. మిగిలిన ఐదు ఫ్రాంచైజీలు సమర్థమైన నాయకుడి కోసం వెతుకుతున్నాయి.