విరాట్ కోహ్లీ ఇచ్చిన స్పీచ్, భారత బౌలర్ల నరాలను ఆవేశంతో ఊగేలా చేసింది. కెప్టెన్ చెప్పినట్టే ఆ గంటన్నర ఇంగ్లాండ్కి చుక్కలు కనిపించాయి. లార్డ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్ల ఒక్కో వికెట్ పడుతున్నప్పుడు మహ్మద్ సిరాజ్తో పాటు రోహిత్ శర్మ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా కూడా ఆవేశంగా ముందుకొచ్చి ఊగిపోతూ సెలబ్రేట్ చేసుకున్నారు...