కాగా.. విరాట్ నేతృత్వంలో భారత్ 95 వన్డేలు ఆడింది. అందులో 65 విజయాలుండగా.. 27 ఓటములున్నాయి. విజయాల శాతం 72.65 గా ఉంది. కెప్టెన్ గా ఉన్నా కోహ్లీ.. 5,449 పరుగులు చేశాడు. కానీ ఐసీసీ ట్రోఫీలలో వైఫల్యం కోహ్లీకి మాయని మచ్చలా మారింది. ఇదే కారణంతో విరాట్.. వన్డే కెప్టెన్సీ కోల్పోయాడని వార్తలు వినిపిస్తున్నాయి.