స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్లు వీరే :
755* - యశస్వి జైస్వాల్ (భారతదేశం)
747 - జార్జ్ హెడ్లీ (వెస్టిండీస్)
743 - జావేద్ మియాందాద్ (పాకిస్థాన్)
687 - డేవ్ హౌటన్ (జింబాబ్వే)
680 - సర్ వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ నాలుగు వికెట్లతో భారత్ను దెబ్బకొట్టాడు. దీంతో చెన్నై వేదికగా గురువారం జరిగిన తొలి టెస్టు తొలి రోజు టీ విరామానికి భారత్ 176-6 పరుగులు చేసింది. ప్రారంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి, లంచ్ తర్వాత మరో వికెట్ పడగొట్టడంతో భారత్ కష్టాల్లో పడింది.