అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ మాత్రం భారత జట్టుకు మద్ధతుగా నిలిచాడు... ‘గత ఏడాది ఇంగ్లాండ్ బోర్డు, కరోనా భయంతో సౌతాఫ్రికాతో ఆడాల్సిన టెస్టు సిరీస్ను రద్దు చేసుకుంది. అప్పుడు సౌతాఫ్రికా బోర్డుకి కలిగిన నష్టంతో పోలిస్తే, ఇది చాలా తక్కువ...’ అంటూ ట్వీట్ చేశాడు కేవిన్ పీటర్సన్...