టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్తో మొదటి మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఆ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్తో మ్యాచ్లు ఆడనుంది. పాక్, సౌతాఫ్రికాలతో మ్యాచ్లు గెలిస్తే మిగిలిన మ్యాచుల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...