నేను కెప్టెన్ అయినా అప్పటికప్పుడు పరిస్థితులు ఏమీ మారవు. మేము కలెక్టివ్ (జట్టుగా) ఓడాం. దానికి కెప్టెన్ ను నిందించడం సరికాదు..’ అని తెలిపాడు. ఈ సీజన్ కు ముందు ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో జట్టు యాజమాన్యం డేవిడ్ వార్నర్ ను సారథిగా నియమించింది.