అయితే తొలి ఇన్నింగ్స్లో 100వ ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్లో చేసిన పరుగులతో ఫస్ట్ క్లాస్ కెరీర్లో 5 వేల పరుగులను అందుకున్నాడు. ఐపీఎల్లో 5 వేలకు పైగా పరుగులు చేసి, ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, ఐపీఎల్ 2021 సీజన్లో షార్ట్ బాల్స్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు...