చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ సోమవారం ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లలో ఏ ఒక్కదాంట్లో కూడా కార్తీక్, అశ్విన్ ల పేరు లేదు.