ఇప్పుడు అయ్యర్ని రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టడానికి టీమిండియా సిద్దంగా ఉంటుంది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ప్లేయర్ తిరిగి గాయపడితే, ఎన్సీఏ ఏం చేస్తుంది? జాతీయ క్రికెట్ అకాడమీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..