బుమ్రా, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ షమీ... ఈ నలుగురు టీమ్కి చాలా అవసరం. అలాగే బ్యాటింగ్లో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా తప్పక తుది జట్టులో ఉండాలి.... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ అజయ్ జడేజా...