టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్గా మారాడు దినేశ్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో టీమిండియాలో కమ్బ్యాక్ ఇచ్చిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్తో పాటు ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లోనూ ఆఖర్లో వచ్చి మెరుపులు మెరిపించి సెలక్టర్లను మెప్పించాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడిన దినేశ్ కార్తీక్ని టీ20 వరల్డ్ కప్ని సెలక్ట్ చేశారు సెలక్టర్లు...