వెంగ్సర్కార్ మాట్లాడుతూ.. ‘ఆలిండియా సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులకు క్రికెట్ మీద కనీస అవగాహన, ముందు చూపు లేనట్టుంది. గడిచిన ఆరేడేండ్లుగా ఇది స్పష్టంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గత రెండేండ్లలో వాళ్లు మెయిన్ కెప్టెన్ అందుబాటులో లేకుంటే శిఖర్ ధావన్ తో కెప్టెన్సీ చేయించారు.