2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. సిడ్నీ టెస్టులో, బ్రిస్బేన్ టెస్టులో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్లు... అతని కెరీర్ని మలుపు తిప్పాయి. దెబ్బకు వన్డే, టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, టీమిండియాకి కీ ప్లేయర్గా మారిపోయాడు...