సిడ్నీలో కరోనా కలకలం... మూడో టెస్టు వేదికగా మెల్బోర్న్... రోహిత్ శర్మ రాకపై డౌట్స్...
First Published Dec 24, 2020, 5:45 PM ISTదక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా సిడ్నీ నగరంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు సిడ్నీ వేదికగా జరగాల్సి ఉంది. కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలోనే లాక్డౌన్ విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం... సిడ్నిలో రెండో, మూడో టీ20 మ్యాచులను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించింది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.