క్రికెట్ కంటే ఏదీ ముఖ్యం కాదు... కోహ్లీ ప్లేస్లో వీరూ ఉంటేనా... సెహ్వాగ్ కోచ్
First Published Dec 24, 2020, 3:30 PM ISTపెటర్నిటీ లీవ్ మీద విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. నటరాజన్ తన బిడ్డను చూడకుండా రెండు నెలలు గడిపితే, విరాట్ కోహ్లీ రెండు వారాల పాటు ఎదురుచూడలేడా? అంటూ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్కి కోచ్గా వ్యవహారించిన ఏఎన్ శర్మ కూడా కోహ్లీ నిర్ణయం సరైనది కాదన్నాడు.